లారీలను అడ్డుకున్న
గోపాల్పూర్ ప్రజలు
మంథని, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఇసుక లారీలతో అరిగోస పడుతున్నామని ఆగ్రహం వ్యక్తంచేస్తూ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గోపాల్పూర్ ప్రజ లు గురువారం లారీలను అడ్డుకున్నారు. గత కొన్ని రోజులుగా రో డ్డుపై నీళ్లు కొట్టకపోవడంతోనే దు మ్ము లేస్తున్నాదని, ఎన్నిసార్లు చెప్పి న అధికారులు పట్టించుకోవటం లేదని అవేదన వ్యక్తంచేస్తున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.