calender_icon.png 5 October, 2024 | 2:49 PM

ప్రజావాణికి 338 దరఖాస్తులు

05-10-2024 02:18:30 AM

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 338 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గృహ నిర్మాణానికి సంబంధించి 79, రెవెన్యూ  52, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 35, విద్యుత్ శాఖ 35, ఎస్సీ సంక్షేమానికి 29, ప్రవాసీ ప్రజావాణి ద్వారా 4, ఇతర శాఖలకు సంబంధించి 104 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేకాధికారి దివ్య కార్యక్రమంలో