calender_icon.png 25 September, 2024 | 12:07 PM

ప్రజావాణికి 360 దరఖాస్తులు

25-09-2024 02:17:45 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 24          (విజయక్రాంతి): ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 360 దరఖా స్తులు అందినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూపరమైనవి 138, విద్యుత్ శాఖకు 38, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు 36, ఎస్సీ సంక్షేమ శాఖకు 26, మున్సిపల్ శాఖకు 17, ఇతర శాఖలకు 105 దరఖాస్తులు వచ్చినట్టు వివరించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపా ధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య ఈ కార్య క్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించి, అక్కడికి వచ్చినవారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.