calender_icon.png 25 October, 2024 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్వార్టర్స్‌లో అంకిత రైనా

18-07-2024 11:53:05 PM

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: భారత యువ టెన్నిస్ ప్లేయర్ అంకిత రైనా ఐటీఎఫ్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గ్రేట్ బ్రిటన్ 9ఏ టోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అంకిత 6-2 4-6 6-0 అమేలియా (ఇంగ్లండ్)పై విజయం సాధించింది. నేడు జరగనున్న క్వార్టర్స్‌లో మినేజ్ జూతో అంకిత తలపడనుంది. డబుల్స్‌లో సెర్బియా ప్లేయర్ విక్టోరియాతో కలిసి క్వార్టర్స్ చేరిన అంకిత.. అక్కడ పరాజయం పాలై ఇంటిబాట పట్టింది.