భైంసా, అక్టోబర్23: నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా శిందే ఆనందర్రావుపటేల్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. ఉపాధ్యక్షుడిగా ఎండీ ఫారుక్ అహ్మద్, డైరెక్టర్లుగా డీ రామేశ్వర్, నడిమిశెట్టి భూమన్న, షేక్మౌలామియా, తోట రాము, రాథో డ్ రాంనాథ్, జాదవ్ సురేఖ, గడపా లే దేవిదాస్, కిష్టన్న, మాధవ్రావు, సుధాకర్రావు, విఠల్, దత్తారాంపటేల్ నియమితులయ్యారు.