28-04-2025 01:56:23 AM
కరీంనగర్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): కరీంనగర్ కు విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్, ఎఐసిసి కార్యదర్శి పి విశ్వనాథ్ ను కాంగ్రెస్ నాయకుడు, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.