calender_icon.png 23 April, 2025 | 3:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ జయకేతనం

23-04-2025 01:03:23 AM

కరీంనగర్, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి):  ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలలో అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల విద్యార్థులురాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులను సాధించి జయకేతనం ఎగురవేశారు. సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను జె. అంజనా 997 మార్కులు సాధించి రాష్ట్రములో అగ్రగామిగా నిలవడం జరిగిందని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. 11 మంది విద్యార్థులు 990 మరియు అపై మార్కులు సాధించారని, ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు కె. రుత్విక్ 996 రాష్ట్రములో అత్యున్నత స్థానంలో నిలవగా, పి. శ్రీనిత్యరెడ్డి 995 యమ్. రుత్విక 995, ఎ. లక్ష్మీప్రసన్న 995, ఎస్. సేవిత 994, వి.ఋషికేష్ 994, యమ్. అక్షత 994, వి.సాహితి 994 ఎస్. కార్తికేయ 994. జి. లక్ష్మిప్రసన్న 994. కె. వర్షిణి 994, యమ్. కీర్తి 994 మార్కులు సాధించారని తెలిపారు.

128 మంది విద్యార్థులు 990 ఆపైన మార్కులు, 2293 నంది విద్యార్థులు 900 ఆపై మార్కులు సాధించారని పేర్కొన్నారు. ఎంఈసీ విభాగంలోను వి. అక్షయ్వర్థన్ 988, వి. రిషీత 988 మార్కులు, సిఈసి విభాగంలో బి. గ్రీష్మా 987 మార్కులు సాధించారని తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ లో ఎం పీ సీ విభాగంలో 470 మార్కులకు గాను ఎస్. లహరి 468, హప్సహస్నాన్ 468, తహూరా నూర్ 468. టి. అన్విత రేడ్డి 468 సి. హెచ్. అమతౌరాజ్ 468, పి. కిర్తిశ్రీ 468, జె. ప్రసూనాశ్రీ 468 ఎన్. క్రిష్ణవేణి 468, జి. తరుణ్ 468, డి. నాగాసాగర్ 468, జె.ప్రణవ్జ 468, జి. సూర్యప్రకాశ్ 468, ఎ. శశివర్థన్రెడ్డి 468, ఎల్. హాసిని 468, యమ్. శ్వేత 468, కె. పల్లవి 468, కె. అనుపమ 468, ఏ నిచిత 468, జి. తరుణ్ 468 జి. లక్ష్మిప్రియ 468, మొత్తం 20 మంది విద్యార్థులు 468 మార్కులు, 66 మంది విద్యార్థులు 467 మార్కులు సాధించారని తెలిపారు.

బై పీ సీ విభాగంలో 440 మార్కులకు గాను నభిలాతరీమ్ 438, జోహ మహవీష్ 438, సామాపిరదోష్ 438 మార్కులు సాధించారు. 10 మంది విద్యార్థులు 437 అపై మార్కులు, ఎం ఈ సీ విభాగంలో 500 మార్కులకు గాను ఆర్. చిద్విలాస 491, మార్కులు, సీ ఈ సీ విభాగంలో 500 మార్కులకు గాను పి. భవజ్ఞ 493 మార్కులు సాధించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను నరేందర్ రెడ్డి అభినందించారు.