calender_icon.png 8 October, 2024 | 6:03 PM

Breaking News

నాంపల్లి కోర్టుకు చేరుకున్న అక్కినేని నాగార్జున

08-10-2024 03:38:25 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పరువునష్టం దావా వేసిన సినీ నటుడు అక్కినేని నాగార్జున కోర్టుకు చేరుకున్నారు. నాగార్జున వెంట ఆయన భార్య అమల, కొడుకు నాగచైతన్య ఉన్నారు.  నాగార్జునతోపాటు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. తన కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యాలపై నాగార్జున పిటిషన్ వేశారు. కాసేపట్లో నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగునుంది.