calender_icon.png 17 April, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్

08-04-2025 04:09:03 PM

ఖమ్మం,(విజయక్రాంతి): కల్లూరు మండలం పుల్లయ్య బంజర్ లో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్(రెవిన్యూ) పి.శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. రైతులతో, ఐకేపీ సమాఖ్యలతో కలిసి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్ గౌడ్, తాసిల్దార్ పులి సాంబశివుడు, కల్లూరు వ్యవసాయ అధికారి రూప, ఐకెపి ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.