calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీ అవినీతిపై చర్చించాలి

11-12-2024 01:50:38 AM

* మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్ డిమాండ్

మహబూబాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): అదానీ గ్రూప్ అవినీతి అంశం పై పార్లమెంట్‌లో చర్చించాలని పార్లమెంట్ ఆవరణంలో ఇండియా కూటమి నేతలతో కలిసి మహబూబాబాద్ ఎంపీ పొరిక బల రాం నాయక్ నిరసన వ్యక్తం చేశారు. ఈ  సందర్భంగా ప్రధాని మోదీ, అదానీ ఒకటే అంటూ పోస్టర్లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ బలరాం నాయక్ మాట్లాడు తూ.. దేశంలో మోదీ, -అదాని రాజ్యం నడుస్తుందని విమర్శించారు.