కామారెడ్డి,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. కేవలం కారు ధ్వంసం అయింది. ఎమ్మెల్యేకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంగరక్షకులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి చౌరస్తా 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న ఎమ్మెల్యే రాయల్ శంకర్ అంగరక్షకులతో కలిసి కారులో వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ రావడంతో ఎమ్మెల్యే డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన లారీ కారును ఢీ కొట్టింది. సడన్ గా ఊహించని ప్రమాదం చోటు చేసుకోవడంతో ఎమ్మెల్యే అతని అంగరక్షకులు హైరానా పడ్డారు. కారులో ఉన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అంగరక్షకులకు ఇలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సదాశివ నగర్ పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకరు వేరే వాహనం తెప్పించుకొని వెళ్ళిపోయారు. స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని