ఇబ్రహీంపట్నం, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో ఆంజనేయ స్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు పంచలోహ విగ్రహాలు చోరీ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్నపోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. గతంలో ఎలిమినేడు బీరప్ప ఆలయంలో నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి దర్యాప్తుగానే మిగిలిపోయిందని, ఎలిమినేడు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.