calender_icon.png 21 October, 2024 | 4:07 AM

తొడగొట్టిన జైపూర్, గుజరాత్

21-10-2024 01:18:47 AM

హైదరాబాద్: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచుల్లో గుజరాత్ జెయింట్స్, జైపూర్ పింక్ పాంథ ర్స్ విజయబావుటా ఎగరేశాయి. గుజరాత్ జెయింట్స్ 36 తేడాతో బెంగళూరు బుల్స్ మీద గెలవగా.. జైపూర్ పింక్ పాంథ ర్స్ 39 తేడాతో బెంగాల్ వారియర్జ్ మీద విజయం సాధించింది. బెంగళూరు బుల్స్ జట్టు ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచుల్లో ఓడిపోయింది. స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ వచ్చినా కానీ ఆ జట్టు దశ మాత్రం మారలేదు.