23-02-2025 07:29:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కలాం స్నేహం ఆధ్వర్యంలో ఆదివారం పలువురు కవులకు సన్మానం చేసినట్టు నిర్వాకులు దేవి ప్రియ కడారి దశరథ్ తెలిపారు. నిర్మల్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో కలం స్నేహం వార్షికోత్సవాలు నిర్వహించి కవులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కవులు భీమేష్ పోతన్న గంగాధర్ తదితరులు ఉన్నారు.