టీ చైర్మన్ సందీప్ మఖ్తల
హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్లోనూ నోబెల్ పీస్ సమ్మిట్ను నిర్వహించాలని ఆ సంస్థ నిర్వాహకులకు టీ కన్సల్ట్ చైర్మన్ సందీప్ మఖ్తల విజ్ఞప్తి చేశారు. మెక్సికోలోని మోనెటెర్రేలో జరుగుతున్న అంతర్జాతీయ నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల సమావేశానికి సందీప్ ఆధ్వర్యంలోని బృందం హాజరైంది. నోబెల్ పీస్ సమ్మిట్ సెక్రటేరియట్ ప్రెసిడెంట్ ఎకట్రిన జగ్లాడి నతో సందీప్తోపాటు ప్రొఫెసర్ ప్రసాద్ గొల్లనపల్లి భేటీ అయ్యా రు. వచ్చే ఏడాది ఈ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించాలని కోరారు.