ఆర్మూర్ వద్ద ఆయన కారును ఢీకొట్టిన లారీ
ఆదిలాబాద్, అక్టోబర్ 25 (విజయ క్రాం తి): ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తుం డగా శుక్రవారం ఎమ్మెల్యే వాహనాన్ని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వద్ద వె నుక నుంచి ఓ లారీ ఢీకొట్టిం ది. ఈ ప్రమాదంలో కారు వెనుకభాగం పూర్తిగా దెబ్బతిం ది. ప్రమాదంలో ఎమ్మెల్యేకు ఎలాంటి గా యాలు కాలేదు. ఆయన సహాయకుడికి స ల్ప గాయాలయ్యాయి. ఆదిలాబాద్ వచ్చి న అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ శ్రే ణులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెం దవద్దంటూ ఓ వీడియోని విడుదల చేశారు.