నల్లగొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మాడు గులపల్లి మండలం కొత్తగూడెం శివారులో అద్దంకి రహదా రిపై శుక్రవారం ఉదయం కారు దగ్ధమైంది. పసుపులేటి నాగయ్య మిర్యా లగూడ నుంచి కారులో హైదరాబాద్కు బయల్దేరాడు. కొత్తగూడెం శివా రుకు రాగానే కారు ఏసీలో నుంచి ఒ క్కసారిగా పొగ వచ్చి కారు నిండా అ లుముకుంది. నాగయ్య కారు దిగేందుకు యత్నించగా డోర్ లాక్ కావడ ంతో అద్దాన్ని పగులగొట్టి బయటకు వచ్చేలోగా మంటలు అంటుకొని ముఖం, శరీర భాగాలు స్వల్పంగా కా లాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని నల్లగొండ ఏరియా ద వాఖానకు తరలించారు. అక్కడి ను ంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఓ దవాఖానకు తీసుకెళ్లారు.