l ఒకరి దుర్మరణం
నల్లగొండ, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): వేగంగా వెళ్తున్న బైక్ అ దుపుతప్పి కారును ఢీకొట్టడంతో వ్య క్తి దుర్మరణం చెందాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం లింగంప ల్లి గ్రామశివారులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పెద్దవూర మండల ం తుంగతుర్తి గ్రామానికి చెందిన జా నపాటి లక్ష్మయ్య(42) బైక్పై హా లియా పట్టణానికి బయల్దేరాడు. లిం గపల్లి శివారులో లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఎదురు గా వస్తున్న కారును ఢీకొట్టాడు. దీం తో లక్ష్మయ్య ఎగిరి కారు బ్యానెట్పై పడటంతో తీవ్రగాయాలై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.