బీజేపీ, బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తున్నాయి
30-04-2024
దేవుడి పేరు చెప్పి దేశ ప్రజల చూపును మరల్చి జాతి సంపదను కార్పొరేట్ సంస్థలకు దారపోస్తూ కేంద్రంలో బీజేపీ, ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, స్కాంలతో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశా యని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గుండా ప్రకాష్రావు విమర్శించా రు.