నిరుపేదలకు ఇండ్లు కట్టించి తీరుతాం
29-04-2024
రాష్ట్రంలోని నిరుపేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు కట్టించి తీరుతుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని చిన్నమారూర్, వెల్టూర్, చెల్లేపాడు