నూటికి నూరు శాతం రుణమాఫీ చేసి తీరుతాం
28-04-2024
ఆగస్టు 15 లో గా రైతు రుణమాఫీ నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామని చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి స్పష్టంచేశారు. శాసన సభ ఎన్నికల్లో ఇచ్చిన మాట ను నిలుపుకుంటూ ఆరు గ్యారెంటీలను అమలు చేశామని, పార్లమెంట్