30 April, 2024 | 1:12 AM
29-04-2024
పరిగి నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజార్టీ సాధిస్తుందని చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్రెడ్డి సతిమణి కొండ సంగీతరెడ్డి అన్నారు. ఆది వారం పరిగి మండల పరిధిలోని ఇబ్రహీంపూర్, గడిసింగపూర్, పరిగి మున్సిపల్లోని తొమ్మిదో వార్డు
ప్రధాని నరేంద్రమోదీ దేశాభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీఠ వేసి పాలన కొనసాగింస్తుందని, ఈ ఎన్నికల్లో తిరిగి బీజేపీని గెలిపిస్తే దేశం అభివృద్ధిలో మరింత దూసుకుపోతున్నదని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమ ని, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపునకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అండగా ఉంటాయని జహీరాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి బీజేపీని బహిష్కరించాలని ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ పుట్టుకనే ప్రధాని మోదీ అవమానించారని, పదేండ్లుగా రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు, నిధుల ఇవ్వలేదని విమర్శించారు
28-04-2024
కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముం దు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తున్న విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
27-04-2024
రోజురోజుకు పెరుగు తున్న నూతన టెక్నాలజీతో అప్డేట్ అవుతూ ముందుకు సాగితేనే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని సీబీఐటీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీవీ నర్సింహులు, సీబీఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం. సుశాంత్ బాబు అన్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని నందిగామలోని అలైన్ ఫార్మా పరిశ్రమలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది
కష్టపడి చదువుకునే విద్యార్థులకు ప్రభు త్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ రాధానగర్కు చెందిన సోమి శెట్టి రవికాంత్ కుమార్తె మనోజ్ఞ ఇంటర్మీడియేట్.
26-04-2024
లోక్సభ ఎన్నికల ప్రచారం జిల్లాలో జోరందుకుంది. జిల్లా పరిధిలో ఉన్న ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లు చేవెళ్ల, భువనగిరి, మాల్కజిగిరి, నాగర్కర్నూల్, మహబుబ్ నగర్
బీజేపీ అంటే బ్రిటిస్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. నమో అంటే నమ్మించి మోసం చేయడమని ధ్వజమెత్తారు
ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి కోటీశ్వరులు బరిలో దిగుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి వందల, వేల కోట్ల ఆస్తులున్న అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఆయా నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మానవత్వం చాటారు. గురు వారం నియోజకవర్గంలో పర్యటించి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు