30 April, 2024 | 4:14 AM
27-04-2024
రేవంత్రెడ్డి సర్కార్ను ముట్టు కోవడం బీఆర్ఎస్ తరం కాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల కార్యకర్తల సమావేశంలో విప్ మాట్లాడారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఆర్డర్ల కొరతతో పనులు నిలిచిపోయాయి. పని చేస్తేనే పూట గడిచే కార్మికుడు.. ఓవైపు ఉపాధి లేక మరోవైపు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసు కుంటున్నారు.
26-04-2024
రాష్ట్రంలోనే ప్రఓముఖ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో చర్యలు తీసుకోవడం ఉద్యోగ వర్గాల్లో ఆం దోళన రేకెత్తిస్తున్నది. అధికారులు, సిబ్బందిపై 2021లో అవినీతి ఆరోపణలతో విజిలె న్స్ అధికారులు దాడులు చేశారు.
రైతు రుణమాఫీపై సవాలు చేసిన మాజీమంత్రి హరీశ్రావు తన రాజీనామా పత్రంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ము న్సిపాలిటీ పరిధిలోని ఇస్లాం నగర్లో గురువారం ఆయన పర్యటించారు.
మరోసారి కాంగ్రెస్, బీజేపీ హామీలను నమ్మి జనాలు మోసపోవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కోరారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
25-04-2024
దేశం కానీ దేశం.. ఊరు కానీ ఊరు.. అక్కడ ఎలా బతకాలో తెలియదు.. ఎవరు సాయం చేస్తరో తెలియదు.. బిక్కుబిక్కుమం టూ అక్కడి వెళితే పాస్పోర్టులు ఏజెంట్లు.
ఎన్నికల ప్రచారాల్లో భాగంగా బీజే పీ, బీఆర్ఎస్ పార్టీలు చెబుతున్న అసత్యా లను ప్రజలు నమ్మొద్దని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
ప్రజా వ్యతిరేక విధా నాలు అమలు చేస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని వేముల వాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. బుధవారం జిల్లాలో ఆయన పర్యటించారు.
24-04-2024
నిర్దేశిత గడువులోగా పాఠశాల యూనిఫాం బట్టను అందించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. జిల్లాలోని టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులకు కుట్టించే యూనిఫాం వస్త్రాన్ని ఉత్పత్తి చేసే పరిశ్రమలో మంగళవారం కలెక్టర్ పరిశీలించారు.
23-04-2024
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ వార్షిక ఆదా యం రికార్డుస్థాయిలో సమకూరింది. 2023 ఆర్థిక సంవత్సరానికి రూ.119.72 కోట్ల నికర ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు.
22-04-2024
గంజాయి విక్రయానికి పాల్పడిన ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు