ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరగాలి
30-04-2024
ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను అదేశించారు. సోమవారం కమాన్పూర్ మండలంలోని గుండారం, రామగిరి మండలంలోని నాగేపల్లి, లద్నాపూర్ గ్రామల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.