అకాల వర్షంతో తడిసిన ధాన్యం
24-04-2024
అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం వర్షాలకు తడిసి నష్టం జరుగుతున్నదని, ప్రభుత్వం కొనుగోలు త్వరితగతిన చేపడితే ఇబ్బందులు ఉండవన్నారు. సోమవారం రాత్రి జిల్లాలో రామా యంపేట, చేగుంట, నార్సింగి మండలల్లో కురిసిన వర్షానికి రోడ్ల వెంట ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి.