29 April, 2024 | 11:26 PM
29-04-2024
మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండ లం శాంతాపూర్ వద్ద వరి ధాన్యం బస్తాలతో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు విద్యు త్ తీగలు తగిలి నిప్పురవ్వలు ధాన్యం బస్తాలపై పడటంతో మంటలంటున్నాయి. స్థానిక రైతులు గమనించి లారీని నిలిపి మంటలను నీళ్లు చల్లి ఆర్పడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
జైపూర్ మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతుల నుంచి నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలని, కాంటా వేసిన బస్తాలను వెంట వెంటనే మిల్లులకు తరలించాలని
28-04-2024
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడినట్టే కేంద్రంలో బీజేపీ ఓడటం ఖాయమని, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ అన్నారు.
ఇచ్చిన హామీలను ఇంతవరకు పూర్తిగా నెరవేర్చని కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శని వారం క్యాథనపల్లి మున్సిపాలిటీలో బాల్క సుమన్ నివాసం
24-04-2024
బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. గత ఏడాదికంటే ఈ సారి క్వింటాల్కు రూ.1,000 నుంచి రూ. 2,000 వరకు పెంచి అమ్ముతున్నారు. ఈ ధరలు మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయి.
వన్యప్రాణుల సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ఫారెస్ట్ శాంతారాం, జిల్లా అదనపు కలెక్టర్లు రాహుల్.
23-04-2024
శ్రీరాంపూర్ డివిజన్లోని పలు బొగ్గు గను ల్లో సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని అధిక మెజార్టీతో గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సోమవారం మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లి
20-04-2024
మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్లో మంచిర్యాలలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు 14 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యార
19-04-2024
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ చెన్నూర్ నియోజకవర్గంలోని రైతులు గురువారం పోస్టుకార్డు ఉద్యమానికి తెరలేపారు. అధికారంలోకి రా గానే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతానని చెప్పి ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేద ని, ముఖ్యమంత్రికి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం
18-04-2024
జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న రాళ్లవాగులో అక్రమ దందా యథేచ్చగా సాగుతోంది. పగలు, రాత్రి అనే తేడాలేకుండా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. ఇసుక తరలించగా బండలు తేలడంతో వాటిని సైతం వదలడం లేదు. బండలను చిన్నగా పగులగొట్టి తరలించుకుపోతున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ల సహాయంతో బండ తరలిపోతున్నా సంబంధిత శాఖ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉంది