30 April, 2024 | 4:48 AM
29-04-2024
మహబూబ్నగర్ పార్లమెంట్ పరి ధిలో ఇప్పటికే రూ.10 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డికి మహబూబ్నగర్లో గెలిచి బహుమతిగా ఇద్దామని కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి అన్నారు
మీరు ఒక్కరోజు కేటాయించి ఓటు వేసి గెలిపిస్తే ఐదే ళ్లు అండగా ఉంటానని మహబూబ్నగర్ పార్లమెం ట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. బాలానగర్ మండలంలోని పెద్దరేవల్లి తదితర గ్రామాల్లో ఆదివారం ఆమె ఇంటింటి ప్రచా రం
28-04-2024
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు ఓటు వేసి గెలిపించాలని పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన శ్రీరంగాపురం మండలంలోని నాగసానిపల్లి, వెంకటాపూర్లో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వచ్చే ఐదురోజులు జిల్లాలో వడగాడ్పులు ఉంటాయని, 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదగా నడచు కోవాలని, వారి స్నేహపూర్వకంగా మెలిగి కేసులను పరిష్కరించాలని ఎస్పీ రక్షితా కే మూర్తి ఆదేశించారు. వనపర్తిలోని ఎస్పీ కార్యాలయంలో శనివారం వర్టికల్ ఇంచార్జులు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజ కీయ భిక్ష పెట్టింది పాలమూరేనని, అయినప్పటికీ స్వరాష్ట్రం వచ్చిన తర్వాత పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తుంగలో తొక్కి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి రైతుల.
27-04-2024
దేవుడి పేరు చెప్పుకొని ఒకరు ఓట్లు అడుక్కొంటుంటే.. దేవుడిపై ఒట్లు వేస్తూ మరొకరు ఓట్లు అడుగుతున్నారని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు
26-04-2024
పార్లమెంట్ ఎన్నికల వేళ మహబూబ్నగర్ కాంగ్రెస్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. నియోజకవర్గ పరిధిలోని దేవరకద్రలో పార్టీ మారిన ఓ నేత తిరిగి కాంగ్రెస్ గూటికి రావడంతో శ్రేణులు మండిపడుతున్నాయి.
రాజకీయం వేరు.. కుటుంబం వేరని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి ఇతర పార్టీలకు పనిచేసే అవసరం తనకు లేదన్నా రు.
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వ దిస్తే మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తానని మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
22-04-2024
వేసవి తాపాన్ని మించి పార్లమెంట్ ఎన్నికలు హీట్ ఎక్కిస్తున్నాయి. రాజకీయ పార్టీలు నువ్వా..? నేనా..? అనే విధంగా ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.
బీజేపీతోనే మాదిగలకు న్యాయం జరుగుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు.