30 April, 2024 | 12:04 AM
28-04-2024
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కమ్యూనిస్టులు బలపర్చిన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘు రాం రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న టీస్టాల్కి వెళ్లి టీ మరిగించి తన వెంట వచ్చిన కాంగ్రెస్ నాయకులకు అందించారు
27-04-2024
ఖమ్మం కలెక్టరు కార్యాల యంలో జరిగిన నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమంలో కొద్దిసేపు దు మారం రేగింది
24-04-2024
ఒక్క అవకాశం కల్పిస్తే సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బా ధ్యత తనదేనని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు హామీ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
22-04-2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తం గా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వానలు పడ్డా యి
తెలంగాణ ప్రజలను గొంతును పార్లమెంట్లో వినిపించిందని ఒక్క బీఆర్ఎస్ ఎంపీలేనని, నాడు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలునోరు మెదపలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.
20-04-2024
అగ్రరాజ్యాల సరసన భారత్ చేరిందని.. ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకున్నదని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. బీజేపీ ఖమ్మం ఎంపీ అభ్యర్థి వినోద్రావు విజయాన్ని కాంక్షిస్తూ శుక్రవారం
19-04-2024
శ్రీరామనవమి సందర్భంగా రామయ్య బుధవారం సీతమ్మను పరిణమయమాడి గురువారం కిరీటం, ఛత్రం, ఖడ్గం, రాజదండం, గధాధారుడై పట్టాభిషిక్తుడైయ్యాడు. ఈ అపురూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా ప్రాంగణం వేదికైంది