30 April, 2024 | 12:08 AM
29-04-2024
స్వదేశీ పార్టీ బీజేపీ, విదేశీ పార్టీ కాంగ్రెస్ అని, ఈ రెండు పార్టీల మధ్యే లోక్సభ ఎన్నికల పోరు అని ఎంపీ బండి సంజ య్ స్పష్టంచేశారు. హుజూరాబాద్లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం బండి సంజయ్
పదేళ్ల బీజేపీ పాలనలో ప్రగతి శూన్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుతో కలిసి ఆదివారం కొత్తపల్లి మండలం
మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీలోకి చేరుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈమేరకు ఆయన్ను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, ఎంపీ బండి సంజయ్ పార్టీలోకి ఆహ్వానించగా పెద్దిరెడ్డి అంగీకరించినట్లు తెలుస్తున్నది
28-04-2024
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ ఓట్లడుగుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరాస్తాలో శనివా రం నిర్వహించిన రోడ్షోకు ఆయన హాజరై మాట్లాడారు.
కరీంనగర్ జిల్లా గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్తో పాటు ఆఫీస్ సబార్డినేట్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు.
సీఎం రేవంత్రెడ్డి మాటల్లో ఓటమి భయం కనబడుతున్నదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే తనను పదవి నుంచి దింపేస్తారన్న భయం వెంటాడుతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోడికి ఉన్న బ్రెయిన్ కూడా లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఎద్దేవా చేశారు. కరీంనగర్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసినట్టు నిరూపిస్తే తాను లోక్సభ ఎన్నికల బరి నుంచి తప్పుకొంటానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు
27-04-2024
దేశంలోనే అసమర్థ ఎంపీ బండిసంజయ్ అని, ఆయనకు మాట్లాడే విధానం తెలియదని, భాషపై ఏమాత్రం పట్టులేదని సూడా చైర్మన్, పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసి చూపిస్తామని, చాలెంజ్ చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా పత్రాలతో సిద్ధం
26-04-2024
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావుకు మద్దతునిస్తున్నట్లు గురువారం సీపీఐ జిల్లా కమిటీ మద్దతు
కాంగ్రెస్ పాలనపై రాష్ట్ర ప్రజలకు విశ్వాసం లేదని, బీఆర్ఎస్ హయాంలోనే అన్నివర్గాలకు సమన్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు.