30 April, 2024 | 3:46 AM
30-04-2024
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి సోమవారం బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు, కేంద్ర మంతి కిషన్రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముం దు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన మం థని ఎమ్మెల్యే టికెట్ ఆశించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నేడు (మంగళవారం) జరగనున్న జన జాతర బహిరంగ సభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూపాలపల్లి, పరకాల ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాశ్రెడ్డి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు.
27-04-2024
రైతులకు జీవనాధారమైన లక్నవరం చెరువుకు త్వరలోనే గోదావరి జలాలు అందించి రెండు పంటకు నీళ్లు అందేలా చూస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
కాంట్రాక్టర్ల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ రోడ్డులో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుంతలు తవ్వి నెలల తరబడి వదిలేయడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.