ప్రశాంతంగా గురుకుల ఎంట్రెన్స్
29-04-2024
తెలంగాణ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్షకు 87.79 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 2024 విద్యాసంవ త్సరానికి అడ్మిషన్ల కోసం 18,989 మంది దరఖాస్తులు