మోదీ, రాహుల్కు ఈసీ నోటీసులు
25-04-2024
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి నోటీసులు జారీచేసింది. ప్రచారంలో భాగంగా పలు సందర్భాల్లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఆక్షేపించింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 29వ తేదీ వరకు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్, బీజేపీలను ఆదేశించింది. ‘స్టార్ క్యాంపెయినర్లు హూందాతనంతో ప్రసంగాలు చేయాలి.