మోదీపై దాఖలైన పిటిషన్ కొట్టివేత
30-04-2024
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయ కుండా నిషేధించాలని దాఖలైన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. హిందువులు, సిక్కు దేవతలు, ప్రార్థనా స్థలాల పేరుతో బీజేపీకి ఓట్లు వేయాలని అభ్యర్థించారని, అందుకు గాను మోదీ అనర్హులుగా ప్రకటించాలని న్యాయవాది