బెల్లంకొండతో అనుపమ?
30-04-2024
‘టిల్లు స్కేర్’ హడావిడి ముగిసేలోపే మరోకొత్త పాత్రకి ‘పరదా’ తీసింది అనుపమ పరమేశ్వరన్. తాను నటించే కథలు, పాత్రల్లో భిన్నత్వం కోరుకునే అనుపమ అతి త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్తో ఆడిపాడనుంది. ‘చావు కబురు చల్ల గా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన కౌశిక్ పెగళ్లపాటి, బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకడిగా ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే.